ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్ ఎక్స్ప్లొరేషన్ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.
తీవ్ర కార్పొరేట్ అవకతవకల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న బిలియనీర్ వాణిజ్య వేత్త, ప్రధాని నరేంద్ర మోదికి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ సంపద మంచులా కరిగిపోతున్నది.
కోళ్లను ఫారాల్లో పెంచినట్టు.. మనుషులను కూడా ఫారాల్లో పెంచితే! ఒక గదిలో గర్భాలను సాగు చేస్తే! ఆధునిక టెక్నాలజీలతో ఏదో ఒక రోజు ఇది జరుగుతుందని ఊహించారా? ఈ ఊహలను నిజం చేసే రోజు అతి దగ్గరలో ఉన్నదని శాస్త్రవేత్�
దక్షిణాది వారంటే మదరాసు వారు కాకుండా తెలుగు ప్రాంతం కూడా ఒకటి ఉందనే సోయి వారికి ఉండేది కాదు. అందులో తెలంగాణ అస్తిత్వం సున్నాగా ఉండేది. నేను సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేసేటప్పుడు అనేక ప్రభుత్వ పాఠశాలలను సంద