మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్త్రీనిధి రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తే, వాటిని ఆ శాఖలో పని చేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు స్వాహా చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లే(న
జిల్లాలోని మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టి ఏటా లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేస్తున్నది. సంఘాలవారీగా కాకుండా వ్యక్తిగతంగానూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేంద�
రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులకు అందిస్తున్న స్త్రీ నిధి రుణాలు.. మహిళలకు ఆర్థిక అండగా నిలుస్తున్నాయి. పలువురు మహిళలు స్త్రీ నిధి రుణాల ద్వారా స్వీయ ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ, సమాజం�