Electricity bill | విద్యుత్తు వినియోగదారులపై చార్జీల భారం వేసేందుకు వీలుగా కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఇందుకు అనుగుణంగా విద్యుత్తు (సవరణ) నిబంధనలు, 2024 పేరుతో గెజిట్ ప్రచురించింది. ద�
ఏటా వ్యవసాయ బావుల విద్యుత్తు కనెక్షన్కు రూ.360కి బదులు రూ.720 వసూలు చేస్తున్నారంటూ రైతులు విద్యుత్తు అధికారులను నిలదీశారు. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండ గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.