హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. భానుడి ప్రతాపానికి ఎండ మండిపోతున్నది. తెలంగాణలో ఈ సీజన్లోనే అత్యధికంగా సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 43 డిగ్రీల �
పలుచోట్ల 41 డిగ్రీల పైనే గరిష్ఠ ఉష్ణోగ్రత రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం హైదరాబాద్లోనూ 39 డిగ్రీలు నమోదు ఈ సీజన్లో ఇదే అత్యధిక టెంపరేచర్ రెండు రోజుల్లో 40 డిగ్రీలుదాటే చాన్స్ ఈ వేసవికాలం నిప్పుల కొల
న్యూఢిల్లీ, మార్చి 25: ఉష్ణోగ్రతలు ఏడాదికి ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగితే పరిశ్రమల్లో ఉత్పాదక స్థాయిలు రెండు శాతం పడిపోతాయని తాజా అధ్యయనం తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల పెరిగే వేడితో కార్మికులపై ఒత్తిడి �
హైదరాబాద్ : రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాత్రివేళ ఉక్కపోత, పగటిపూట ఎండ తీవ్రత పెరిగింది. సోమవారం వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో తేలికపాటి ను�
హైదరాబాద్ : ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఈ నెల 23 వరకు మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిప�
హైదరాబాద్ : ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నిలకడగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా