జలమండలి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, నిర్వాహణలోపం కారణంగా జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నీరు కలుషితం అవుతోందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మహానగరానికి సరఫరా అయ్యే తాగునీరు సురక�
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సరికొత్త వాటర్ ట్రీట్మెంట్ విధానాన్ని డెవలప్ చేసింది.