నగరంలో వేగంగా నాలాల పూడికతీత పనులుప్రత్యేకంగా 12 బృందాల ఏర్పాటుక్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యవేక్షణవరంగల్, జూన్ 10 : నగరానికి మళ్లీ ముంపు ముప్పు రాకుండా గ్రేటర్ అధికారులు అప్రమత్తమయ్యారు. రాబోయే వారంల�
గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతివరంగల్, జూన్ 9: పారిశుధ్య వ్యవస్థలో మహిళల సాధికారత అవసరమని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆస్కీ ప్రొఫెసర్ మాలతీ వెబినార్ ద్వా
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిజీవీ మహేశ్నాథ్నయీంనగర్, జూన్9: ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జీవీ మహేశ్నాథ్ అన్నారు. హన్మకొండ కిషన్పురలోని స్వ
నర్సంపేట, జూన్ 8 : నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి సీఐ మధు అన్నారు. మంగళవారం నర్సంపేటలో టాస్క్ఫోర్స్ అధికారుల బృందం
పరకాల, జూన్ 8: పట్టణంలోని ఫర్టిలైజర్, విత్తన షాపుల్లో టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఓ షాఫులో అనుమతి లేని మిర్చి విత్తనాలను స్వాధీనం చేసు కున్నారు. ఖమ్మం టాస్క్ఫోర్స్ సీఐ రవికుమార్ ఆధ్వర్�
నర్సంపేట, జూన్ 8 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నర్సంపేట ఏసీపీ ఫణీందర్ అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలో లాక్డౌన్ అమలును పర్యవేక్షించారు. అత్యవసర సర్వీసులకు అనుమతి ఉ�
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిరూ.4.5కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపననర్సంపేట, జూన్ 7 : నర్సంపేట అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవ
రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున అందజేతఈ నెల 5 నుంచి అందిస్తున్న ప్రభుత్వంఉమ్మడి జిల్లాలో 10,89,744 కుటుంబాలకు లబ్ధి48,606 టన్నుల బియ్యం కేటాయింపువరంగల్రూరల్, జూన్ 7(నమస్తేతెలంగాణ)
కాశీబుగ్గ: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర సోమవారం రికార్డు స్థాయిలో పలికింది. ఈ సీజన్ అక్టోబర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన పత్తికి క్వింటాల్కు రూ.7వేలు ధర పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్�
నర్సంపేట, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా నర్సంపేట డివిజన్లో లాక్డౌన్ విజయంతంగా కొనసాగుతున్నది. సడలింపు వేళల్లో కాకుండా లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులను పోలీసులు గు�