కేం ద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు సవరణ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొ లగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఎల్ఏలకు మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శ�
సర్ ఓటర్ సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీడీవో రామ్మోహన్ చారి బీఎల్వోలను ఆదేశించారు. చిగురు మండలంలోని నవాబుపేట్ గ్రామంలో బీఎల్ఓ ల ఓటర్ సవరణ ప్రక్రియను సర్పంచ్ గూళ్ల రజిత రాజుతో కలిసి ఆయన మంగళవారం పరిశ
గ్రామాలు, పట్టణాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా... ఇదేమిటి సర్? అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ మొదలు కావడంతో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. మరికొన్ని చోట్ల ని�