సెకండ్ వేవ్లో సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో బాలీవుడ్ లవర్స్ విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింద
కరోనా మహమ్మారి బాలీవుడ్ను వదలడం లేదు. తాజాగా మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. నటుడు విక్కీ కౌశల్, నటి భూమి పడ్నేకర్లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వాళ్లే ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడి