వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ఫిదా. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత ఫిదా చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా వరుణ్, సాయి పల్లవి మధ్య క
మెగా హీరో వరుణ్ తేజ్ ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న వరుణ్ తేజ్ మరోవైపు హిట్ చిత్రాల దర్శకు
ఎవరైన అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్గా మారతారు. కాని ఛలో చిత్రంతో మంచి హిట్ కొట్టి రీసెంట్గా భీష్మ అనే చిత్రంతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వెంకీ కుడుముల అసిస్టెంట్గా డైరెక్�
తొలి చిత్రం ‘ఉప్పెన’తో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు యువ కథానాయకుడు వైష్ణవ్తేజ్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా వెంకీ కుడుముల (‘ఛలో’ ‘భీష్మ’ చిత్రాల ఫేమ్) దర్శకత్వంలో వైష్ణ
మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలు చేస్తున్న కూడా ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. మెగాస్టార్ లాంటి సీనియర్ హీరో వరసగా రీమేక్ సినిమాలు చేయడాన్ని తప్పు పడుతున్నారు విశ్లేషకుల�