హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: కాకతీయ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు బిల్డింగ్పై ఉన్న వెంటిలేటర్ నుంచి డెవలప్మెంట్ ఆఫీస్లో లోపలికి చొరవబడి అన్ని చిందరవందర చేశారు.
హనుమకొండ చౌరస్తా, జనవరి 1: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ జట్టును ఎంపిక చేశామని స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి వెంకయ్య తెలిపారు.