గట్టుప్పల్ మండల పరిధిలోని వెల్మకన్నే చెరువు ప్రాంతంలో మతి స్థిమితం లేని వృద్దురాలు మృతి చెందింది. ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గట్టుప్పల్కు చెందిన మునుకుంట్ల ఈశ్వరమ్మ (73) గ్రామంతో పాటు..
నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్- 14 వాలీబాల్ విభాగంలో మునుగోడు నియోజకవర్గ స్థాయి జట్టు నుండి గట్టుప్పల్ మండలం వెల్మకన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ�
నల్లగొండ జిల్లా యువజన క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో గట్టుప్పల్ మండలం వెల్మకన్నె పాఠశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు