న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం (జూన్ 21) నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్�
తిరువనంతపురం: దేశ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకాలు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని ఇవాళ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దేశ ప్రజలందరికీ సరిపడా వ్యాక్సిన్లు �
టీకాల కొనుగోలుకు అన్ని యత్నాలు ఫైజర్, జేజే, మోడెర్నా కంపెనీలతో గతేడాది మధ్య నుంచే సంప్రదింపులు అనుమతుల మంజూరు వేగవంతం వ్యాక్సిన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వం వివరణ న్యూఢిల్లీ, మే 27: టీకాల కొనుగోలుపై అలసత్వ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు కరోనా టీకాల విధానాన్ని విమర్శిస్తూ పోస్టర్లు వేశారంటూ ఢిల్లీలో 17 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. ఆ విధానం అసంబద్ధంగా ఉందని, వివక్షపూరితంగా ఉన్నట్లు ఆమె ఆరోపించారు. ఈ నేప