పరిగి : వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అ�
ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట : ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని