కాన్పూర్, ఆగస్టు 8: ఓ కేసులో దోషిగా తేలిన అనంతరం కోర్టు నుంచి పారిపోయిన ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని మంత్రి రాకేశ్ సచన్ సోమవారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. దీంతో 1991లో నమోదైన ఆయుధాల
లక్నో: ఉత్తర ప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి రాకేష్ సచన్ను, అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న కేసులో దోషిగా కోర్టు శనివారం నిర్ధారించింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈ తీర్పు వెలువడగానే కోర్టు నుంచి ఆయన