కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ముక్కు నుంచి రక్తం కారడంతో హుటాహుటిన దవాఖానకు తరలించారు.
HD Kumaraswamy | దేశంలో యూఎస్ సెమీ కండక్టర్ పరిశ్రమ మైక్రాన్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి చెప్పారు.