పారిస్ వేదికగా ఇటీవలే ముగిసిన పారాలింపిక్స్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన విజేతలకు కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు ప్రకటించింది. ఈ క్రీడలలో భారత్ తరఫున బంగారు పతకం సాధించినవారికి రూ. 75 లక్షల
దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీటిలో 40 కళాశాలలపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చర్యలు తీసుకున్నది.