హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న దస్పల్లా హోటల్లోని ఆరో అంతస్తులో నిర్వహిస్తున్న కారా కారా పబ్లో శనివారం అర్ధరాత్రి దాటాక రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. మద్యం మత్తులో జరిగిన ఈ గ్యాంగ్ వ
భూవివాదం | బిహార్లోని నలంద జిల్లాలో ఘోరం జరిగింది. దశాబ్ద కాలం నాటి భూవివాదం ఐదుగురు ప్రాణాలను బలిగొంది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.