ఓయూలో నిరుద్యోగుల ఆందోళనను కవరేజీ చేస్తున్న జర్నలిస్టు చరణ్ను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. తెలంగాణలో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోలాగా పోలీసు రాజ్యం వచ్చి�
టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)తో తెలంగాణ సర్కార్ది పేగుబంధమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఎఫ్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.