సుగ్రీవుడు వివిధ ప్రాంతాల్లో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతున్ని ఆజ్ఞాపించాడు. పదిరోజుల్లోగా రాకపోతే వాళ్లకు మరణ దండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకు వేగంగా పంపా
హైదరాబాద్ : డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా పదో తరగతి స్టడీ మెటీరియల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ-స్టడీ మెటీరియల్ను విడుదల చేశారు. పాఠ్యాంశాల