అమెరికా నిషేధంతో భారత్లోనే చిక్కుకుపోయిన పలువురు ప్రవాసులు తల్లికి దూరంగా పిల్లలు.. భార్య, పిల్లలకు దూరంగా భర్త వాషింగ్టన్, మే 5: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చేవారిపై అమెరికా అధ్యక్షుడు జో బ
మెల్బోర్న్, ఏప్రిల్ 27: భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. తక్షణం అమల్లోకి వచ్చే ఈ నిషేధం వచ్చే నెల 15 వరకు కొనసాగ�
నెదర్లాండ్స్| భారత్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రెండు రోజులక్రితం సింగపూర్, న్యూజిలాండ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది. ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు భారత్ నుంచి విమాన ప్ర�
Corona effect : అప్రమత్తమైన అమెరికా, బ్రిటన్ సహా ఇతర పొరుగు దేశాలు భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత భారత్ నుంచి ప్రయాణాలపై
లండన్: భారత్లో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ట్రావెల్ రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో బ్రిటన్ చేర్చింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున�