మానేరు నదిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరుగారుతున్నది. నిధులు మంజూరైనా పనులు ప్రారంభించడంలో సర్కారు అలసత్వం చూపుతున్నది. మరోవైపు బోటు షికా�
హుస్సేన్సాగర్ తీరం నగరంలోనే అత్యంత ఆదరణ కలిగిన పర్యాటక ప్రదేశంగా మారింది. ఇటీవల ప్రారంభమైన నూతన సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తోడు జూన్ 1న అమరవీరుల స్మారకం అందుబాటులోకి రానుంది.దీంతో ఈ ప్�