ఖిలావరంగల్ : చారిత్రక కట్టడాలను కాపాడుతూ వాటిని భావితరాలకు అందించాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. ప్రపంచ పర్యాటక ఉత్సవాల నేపథ్యంలో రామప్ప, కోటగుళ్లు, పాండవుల గుట్ట సందర్శనకు పర్యాటక శాఖ ఏర్పాటు
పది మంది ఉన్నా వాహనం ఏర్పాటు 28 ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పర్యాటకరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నది. హైదరాబాద్ నుంచి రాష్ట్రవ�