కోల్కతా: బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మానసిక ఆరోగ్యం సరిగా లేనట్లుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శాంతాను సేన్ విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో కూడా మహారాష్ట్ర మాదిరి పరిస్థితి ఉందన్నట్లుగా ఆయన చ
న్యూఢిల్లీ : మిస్టర్ సేన్.. ప్లీజ్ సభ నుంచి వెళ్లిపోండి అంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర మనో వేదనను వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం జరిగిన ఘటనను ఆయన తప్పుపట్టారు. ఈ నేప�
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం రాజ్యసభలో తనపై దాడి చేయబోయారని, సహచర ఎంపీలు తనను కాపాడారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శంతను సేన్ ఆరోపించారు. సభ వాయిదా పడిన తర్వాత హర్దీప్ �