ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు | నగరంలో మెట్రో రైలు వేళలను అధికారులు మరో 45 నిమిషాలు పెంచారు. లాక్డౌన్ తర్వాత ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడుస్తున్నాయి.
పోస్టాఫీస్| రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుం�
బ్యాంకుల పనివేళల్లో మార్పు | కరోనా ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. తాజాగా బ్యాంకింగ్ సెక్టార్పైనా దీని ప్రభావం పడింది. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో గురువారం నుంచి మ�
మద్యం ప్రియులకు చేదు వార్త | ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తె�