సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, కేసీఆర్ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని దక్షిణ భారత రైస్మిల్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి అన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ సర్కారు.. ఉన్న ఆదాయానికి గండి కొడుతున్నది. నోటికాడి ముద్ద లాగేసినట్టు రైతులకు లాభాలు వచ్చే సమయంలో బియ్యం ఎగుమతులపై పన్ను విధించడంతోపాటు నూకల ఎగుమతిపై నిషేధం విధిస్�
ధాన్యం సేకరణ విధానాల్లో మార్పులు తేవాలి పీడీఎస్లో బియ్యానికి బదులు నగదు ఇవ్వాలి ఎగుమతులపై కేంద్రం సబ్సిడీలు ప్రకటించాలి దక్షిణభారత రైస్ మిల్లర్ల సంఘం ఆరోపణ హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కేంద�