వరంగల్ తూర్పు నియోజకవర్గం (106) ఓటర్ల ముసాయిదా జాబితాను తూర్పు నియోజవర్గ రిటర్నింగ్ అధికారి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా విడుదల చేశారు. సోమవారం ఓటర్ల జాబితాను కార్పొరేషన్ నోటీస్ బోర్డుపై అంట
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది . ఏపీలో మొత్తం 4కోట్ల 7లక్షల 36,279 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళా ఓటర్లు 2,05,97,544 ఉండగా, పురుషులు 2,01,34,664 మంది ఉన్నారు. తుది జాబితా ప్రకారం రా�