రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ‘టీజీఐసెట్'-2025 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో నిర్వహిస్తుండగా తొలి రోజు సజావుగా ము�
2024- -25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఐసెట్ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ నర్సింహాచారి తెలిపారు.