తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించే తెలంగాణ బంద్ను విజయవంతం చేయడంతో పాటుగా చలో గాంధీ భవన్కు పిలుపునిస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ అన్నారు. గురువారం రాత్రి దిల్
2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసగించిన కాంగ్రెస్ ప్ర భుత్వ దమననీతిని ఖండిస్తూ ఈ నెల 20 న ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో ఉద యం 11గంటలకు నిరుద్యోగుల ‘ఆవేదన సభ’ నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్ర