ప్రముఖ బంగారం, వజ్రాభరణాల తయారీ సంస్థ మలబార్ జ్యుయెల్లరీ తెలంగాణ ప్లాంట్.. ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తిలోకి రానున్నది. రూ.750 కోట్ల పెట్టుబడితో మహేశ్వరంలో ఈ నగల తయారీ కేంద్రాన్ని మలబార్ ఏర్పాటు చేస్తున్�
బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్కు తెలంగాణలో ఉన్న ప్లాంట్పై అమెరికా నియంత్రణ మండలి అభ్యంతరాలు వ్యక్తంచేసింది. హైదరాబాద్లో కంపెనీకి ఉన్న ప్లాంట్ను ఈ నెల 20న తనిఖీ చేసిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిన�