కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. రైల్వే ప్లాట్ఫాం టికెట్లకు జీఎస్టీ మినహాయింపునిస్తూ కౌన్సి�
సీబీఎస్ఈకి భారీ ఊరట లభించింది. ఈ సంస్థకు పన్ను మినహాయింపును ఇస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2021-2025 వరకు ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది.