డెంగీ లక్షణాలతో మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని చక్రవర్తి హాస్పిటల్లో చేరిన బాలుడు జీవన్(13) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
వారం నుంచి ఎడతెరిపి లేని వానలు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి ప్రజలకు వైద్య నిపుణుల సూచన హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్/తెలుగు యూనివర్సి�