చదువుతోపాటు సంస్కారం ముఖ్యం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్, సెప్టెంబర్ 10 : స్వచ్ఛ గురుకుల్లో భాగంగా వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, విద్యార్థులు బాగా చదువుకొని ఆణిముత్�
ఎడతెరిపి లేని వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గురుకుల విద్యార్థులకు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.