Vetri Duraisamy: సట్లజ్ నదిలో తమిళ డైరెక్టర్ వెట్రి దురైస్వామి మృతదేహన్ని గుర్తించారు. ఫిబ్రవరి 4వ తేదీన ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. షిమ్లా నుంచి స్పితి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జ
Punjab | పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.