తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ద కాలం దాటింది. మొన్నటి జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారింది. దీంతో తెలంగాణ అస్తిత్వ ప్రదర్శనకు ఆఖరి అవరోధం కూడ�
తెలంగాణ వైతాళికుడిగా సురవరం ప్రతాపరెడ్డి ఒక ప్రాంతానికి.. వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన జీవిత చరిత్రను నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తుల ఫాసిస్టు చర్యలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో భావ ప్రకటన స్చేచ్ఛతోపాటు అనేక హకులను కోల్పోయే ప్రమాదం ఉన్నదని పలువురు మేధావులు హెచ్చరించారు.