ప్రభుత్వ విద్యపై శ్రద్ధ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ పక్కన పెట్టేసింది అని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు.
: శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ముదిరాజ్ ఏకగ్రీవమయ్యారు. ఈ పదవికి బండా ప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.
మేడ్చల్, మార్చి 21. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా మేడ్చల్ టీఆర్ఎస్ నేతలు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్�
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగరం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించకపోవడంతో నింబంధన ప్రకారం రెండో ప్రాధాన్యత �
హైదరాబాద్: మహబూబ్నగర్ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్లో వాణీదేవికి 17,836 ఓట్లు లభించాయి. దీంతో ఇప్�