కల్వకుంట్ల కవితకు కేసీఆర్ జన్మనిస్తే, బీఆర్ఎస్ రాజకీయ జన్మనిచ్చిందని, అలాంటి పార్టీ పునాదులను విస్మరించి బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడం సరికాదని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తీవ్ర
తెలంగాణలో ఆడపిల్లల భద్రత గాలిలో దీపంలా మారిందని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆమె మాట్లాడుతూ గురుకులంలో చదువుకున్న పేదింటి నర్స్ హత్య, ఖమ్మంలో మైనర్
కాంగ్రెస్ సర్కార్ కుట్రలను తెలంగాణ రాష్ట్రమంతా చూస్తోందని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తెలిపారు. కేసులకు భయపడితే బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదని అన్నారు. మాకు కేసులు కొత్త కాదని పేర్కొన్నారు.