Sukesh Chandrasekhar | రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జైలు కైదీ సుకేష్ చంద్రశేఖర్ తాజాగా విడుదల చేసినట్లుగా చెబుతున్న ఒక చేతిరాత లేఖ సోషల్ మీడియాల�
Jacqueline Fernandes | రూ. 200 కోట్ల భారీ మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తాను 'అప్రూవర్'గా మారతానంటూ గతంలో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఆమె తాజాగా ఉపస�