ఆమెకు అక్షరం అంటే ప్రాణం. కానీ ఆరోతరగతిలోనే పెండ్లయింది. ఆ వెంటనే బాధ్యతల ప్రవాహం మొదలైంది. తాగుబోతు భర్త, చంకలో బిడ్డలు.. బతుకు భారం మోసింది. కాలం తుపానులో కాగితంలా కొట్టుకుపోయింది. కానీ,కాగితం, పుస్తకం, అక�
హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారుల ఎదుగుదలను వివరిస్తూ సక్సెస్ స్టోరీలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.