సబ్ కాంట్రాక్టర్ బెదిరింపులతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఏదులకు చెందిన రైతు కొమ్ము ఆంజనేయుల
చేసిన పనికి డబ్బులు ఇవ్వాలని కోరిన సబ్ కాంట్రాక్టర్పై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్రెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, బాధితుల కథనం