రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్.. స్ట్రాంజా మెమోరియల్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. బల్గేరియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల సెమీఫైనల్లో శనివారం నిఖత్ 5-0తో
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల హవా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు విభాగపు బౌట్లలో అమిత్ పంగల్, సచిన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల 51కిలోల క్వార్ట�