కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని పట్టాణం ప్రాంతానికి సమీపంలో ఉన్న ముజిరిస్ ఓడరేవు ఇనుప యుగం నాటిదని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయగ్నోస్టిక్ డైరెక్టర్ కుమారస్వామి తంగరాజ్ బృందం తేల�
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్లపల్లి మండలం జిన్నెలగూడెంలో పెద్దరాతి యుగంనాటి రాతిపాత్రలు బయటపడ్డాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. ఇటీవల రైతు శంకరం పొలం దున