ఒకప్పుడు తెలంగాణలోనే అత్యంత కరువు ప్రాంతంగా ఉన్న జనగామ, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోని ప్రాంతాలు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పచ్చగా మారాయి. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంత
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతుండటంతో 3 వరద గేట్లు ఎత్తి దిగువకు 8,360 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 17,660 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది.