శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమలకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది. రేపటి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలకు రంగం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయిం తీసుకున్నది. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని, అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను..