తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా జరిగింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరిగింది. నల్లగొండ జిల్లా
జిల్లా అదనపు ఎస్పీగా బి.రాములునాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీగా పని చేస్తున్న రాములునాయక్ను నల్లగొండకు బదిలీ చేసింది.