ఈ నెల 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు
సూర్యాపేట కోర్టుల ఆవరణలో జూన్ 8న నిర్వహించే మెగా లోక్ అదాలత్ను సమష్టి కృషితో విజయవంతం చేయాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోవర్ధన్రెడ్డి అన్నారు.