బెల్లంపల్లి మండలంలోని దుగినెపల్లి రహదారిపై ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో కొడుకు మృతి చెందగా.. తల్లి తీవ్రంగా గాయపడింది. వివరాలిలా ఉన్నాయి.
Punjab | ఇది హృదయ విదారక ఘటన.. కుమారుడి మరణవార్త వినడంతో.. ఓ తల్లి గుండె ఆగిపోయింది. దీంతో తల్లీకుమారుడు అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. ఈ ఘటన పంజాబ్లోని నవన్షాహ్ర్ జిల్లాలో వెలుగు చూస