బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గత కొద్ది రోజులుగా సంబంధిత అధికారులకు గ్రామస్త�
జిల్లాలో ఇసుకతోపాటు మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార యంత్రాంగం ఎన్నిచర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతున్నది. మండలంలోని గుండారంలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సమక్షంలో మొరం అక్రమ తవ�