తలపండిన ఆర్థిక మేధావులకూ అర్థం కాని బ్రహ్మపదార్థం ఇన్వెస్ట్మెంట్! అంచనాలకు అందని లాభాలు వస్తాయని ఆశించి పెట్టిన పెట్టుబడులన్నీ రాత్రికి రాత్రి ఆవిరైపోతాయి. బంధుగణం, మిత్రబృందం సలహాలు సరేసరి! వాళ్ల అ�
‘ట్రింగ్.. ట్రింగ్...’ ఫోన్ మోగింది. ‘జమీందార్గారి అల్లుడు ఉన్నాడా?’ అని అడిగాడా అవతలి వ్యక్తి. ‘ఉన్నారు బాబు..’ అని అల్లుడుగారికి ఫోన్ ఇచ్చాడు పెద్ద పాలేరు. అప్పటిదాకా కులాసాగా ఉన్న ఆయనగారు ఫోన్లో మా�
మన దేశంలో 1947లో 75 శాతంగా ఉన్న రైతుల సంఖ్య 2022 నాటికి 52 శాతానికి తగ్గింది. ఇందులో 20 శాతం వ్యవసాయ కార్మికులు కాగా మిగిలిన 32 శాతం మాత్రమే రైతులు. 14.57 కోట్ల రైతు కుటుంబాలు భూమినే నమ్ముకొని బతుకుతున్నాయి.