అర్వపల్లి మండల కేంద్రంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా స్టీల్ కంపెనీ ప్రతినిధుల సహకారంతో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మె�
అర్వపల్లి మండల కేంద్రంలోని వై జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని ఎస్ఐ మధు నాయుడు అన్నారు. మంగళవారం రెండు జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలు, రోడ్డుకు అడ్డంగా ఉంచిన వస్తువులు, అక్రమం�