సీనియర్ నేషనల్ వుషూ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్ షేక్ అమన్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. శ్రీనగర్ వేదికగా జరిగిన టోర్నీలో అమన్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు.
‘మాస్కో వూషూ స్టార్స్ అంతర్జాతీయ టోర్నీ’లో రెండు పతకాలు సాధించిన షేక్ అమాన్ పాషాను సోమవారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమాన్ పాషా ఇటీవల మాస